మహమ్మద్ నగర్: గాలిపూర్ పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

62చూసినవారు
మహమ్మద్ నగర్: గాలిపూర్ పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గo మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మంగళవారం ప్రభుత్వం నుండి తమకు రావలసిన డిఎ, పిఆర్సి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు దరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్, మతిన్, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్