ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

74చూసినవారు
ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
నసురుల్లాబాద్ మండలంలోని మైలారం శివారులోని కొచ్చేరి మైసమ్మ ఆలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మైసమ్మ అమ్మవారు ప్రజలందరిని సుఖశాంతులతో పాడిపంటలతో ఉంచాలని ఆ తల్లిని వేడుకున్నట్లు చెప్పారు. సాయి పటేల్, సోసైటీ చైర్మన్ శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్