కామారెడ్డిలో ఎస్జిటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం

71చూసినవారు
కామారెడ్డిలో ఎస్జిటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి పట్టణంలో ఆదివారం ఎస్జిటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించినట్లు ఉపాద్యాయులు సంతోష్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎస్జిటి ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్జిటి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్ గా రాములు, కో కన్వీనర్ గా స్వామి, కార్యవర్గ సభ్యులుగా అయ్యల సంతోష్, సంగమేశ్వర్, విజయ్, భవాని, సుజాత, వీణ, రమేష్, తదితరులు ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్