చింతకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనివాస్ గార్గే

85చూసినవారు
చింతకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనివాస్ గార్గే
మోస్రా మండలంలో చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉపాధి హామీ కూలీలతో ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గే స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గే, నారాయణ, ఇంద్రాసేనరెడ్డి, లింభా రెడ్డి, పబ్బ శేఖర్ డాకయ్య , ముత్యాల సాయిబాబా, చీకట్ల రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్