కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన శ్రీనివాస్ గార్గే

588చూసినవారు
జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పటేల్ కు మద్దతుగా సోమవారం ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గె చందుర్ మండల కేంద్రంలో ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు
విఠల్, శ్రీనివాస్, గణేష్ సింగ్, హన్మండ్లు, సాయిచరణ్ రెడ్డి, డాకయ్య, శ్రీనివాస్, లింబారెడ్డి, ముత్యాల సాయిబాబా, రాజాసింగ్, చీకట్లరాజు విశాల్, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్