శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న డీజేలపై నిషేధం: ఏసిపి

53చూసినవారు
శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న డీజేలపై నిషేధం: ఏసిపి
శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న డీజేలపై నిషేధం విధిస్తున్నట్లు బోధన్ ఏసిపి శ్రీనివాస్ అన్నారు. గురువారం రుద్రూర్ పోలీస్ స్టేషన్లో వర్ని, రుద్రూర్, కోటగిరి మండలాల డిజే యజమానులతో సమావేశం నిర్వహించారు. ఏసిపి మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. సమావేశంలో సిఐ జయస్ రెడ్డి, ఎస్సై సాయన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్