ఎరాజ్ పల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

66చూసినవారు
ఎరాజ్ పల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోదులు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను గ్రామ పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, మజీ సర్పంచ్ కృష్ణరెడ్డి, ఎంపిటిసి వెంకటేశం గుప్తా, గోపాల్, దాసు గౌడ్, సూర రవి, వెంకటేశం మేస్త్రీ, గంగాధర్, శీను, మురళి, శ్రామ్,
తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్