కరుణించని ఆరోగ్య సిబ్బంది

62చూసినవారు
కరుణించని ఆరోగ్య సిబ్బంది
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఓ వృద్దురాలు వైద్య సేవల కోసం వచ్చి సృహ తప్పి పడిపోయింది. శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన ఆమెను పలుకరించే దిక్కు లేకుండా పోయింది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఆమెను గమనించి కొందరు శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా సమాచారమందించారు.

సంబంధిత పోస్ట్