బిచ్కుంద: 6సంవత్సరాలకే అరిగిపోతున్న పైప్లైన్.. పట్టించుకోని అధికారులు

81చూసినవారు
బిచ్కుంద: 6సంవత్సరాలకే అరిగిపోతున్న పైప్లైన్.. పట్టించుకోని అధికారులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఆర్య సమాజ్ 6వ వార్డులో నీటి సమస్య పెద్ద సమస్యగా మారింది. మిషన్ భగీరథ నీటి కొరకు వేసిన పైప్ లైన్ ఆరు సంవత్సరాలుకే అరిగిపోతున్నది. పైగా ఒక్క చుక్క నీరు కూడా రావటం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్