నూతన ఎస్సై ను కలిసిన బీజేవైఎం నాయకులు

334చూసినవారు
నూతన ఎస్సై ను కలిసిన బీజేవైఎం నాయకులు
బిచ్కుంద మండల నూతన ఎస్సై మురళి ని బిచ్కుంద మండల బీజేపీ యువ మోర్చా, బీజేవైఎం నాయకులు మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షుడు చెట్టుపల్లి విష్ణు, బీజేవైఎం జిల్లా కార్యదర్శులు రాజు పటేల్, బీజేవైఎం ఉపాధ్యక్షులు లక్ష్మణ్ చారి, మొగులు గొండ ఓబీసీ మండల ఉపాధ్యక్షులు దన్నూర్ విట్టల్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్