బిచ్కుందలో నిరసన తెలిపిన బిఆర్ఎస్ శ్రేణులు

83చూసినవారు
బిచ్కుందలో  నిరసన తెలిపిన బిఆర్ఎస్ శ్రేణులు
బిచ్కుంద మండల కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ఇతర పార్టీ కార్యకర్తలు రోడ్డుపై సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. ప్రజలకు 6 గ్యారంటీలపై మాట ఇఛ్చి ఇప్పుడు తప్పుతుందని పేర్కొన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుపరచకపోతే ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు,రాస్తారోకోలు చేస్తామని గట్టిగా హోరెత్తించేలా నినాదాలు చేశారు. ఇందులో రాజు శ్రీహరి,మల్లికార్జున పటేల్,యాదరావ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్