ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టాలి

59చూసినవారు
ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టాలి
ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటాల ఏర్పాటు చేయాలన్న ఆదేశాల మేరకు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో వెంకటేష్ జాదవ్ పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్