పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా షుగర్ నిర్ధారణ పరీక్షలు

76చూసినవారు
పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా షుగర్ నిర్ధారణ పరీక్షలు
కామారెడ్డి జిల్లా పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిట్లం మండల కేంద్రంలోని త్రిషుల్ హాస్పిటల్ లో ఆదివారం 12 మందికి ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. షుగర్ నిర్ధారణ అయిన ముగ్గురికి డాక్టర్ రష్మిత కౌన్సిలింగ్ చేసి ఒక నెల సరిపడా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాశిరెడ్డి, కోశాధికారి బాలు, జోన్ చైర్మన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్