పట్టా పాస్ బుక్కులు పంపిణీ జూకల్ ఎంపీపీ

4817చూసినవారు
కామారెడ్డి జిల్లా జూకల్ మండల కేంద్రంలో గల సవరగావ్ మరియు ఖండేబెల్లూర్ గ్రామ ప్రజలకు పోడు భూముల పట్టా పాసుబుక్కులు శుక్రవారం పంపిణీ చేశారు. ఇందులో యశోద నీలు పటేల్, ఎంపీపీ కిషన్ పవర్, సర్పంచ్ వివిధ గ్రామ పోడు భూముల పట్టా పాస్ బుక్కులు ప్రజలను అందజేశారు.రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పోడు భూముల పట్టా పాస్ బుక్కులు తెలంగాణ గవర్నమెంట్ అందజేసిందని ప్రజలు చెప్పడం జరిగింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్