ఆటోదారులకు అడ్డగా మారిన కందర్ పల్లి హైవే బ్రిడ్జి

50చూసినవారు
ఆటోదారులకు అడ్డగా మారిన కందర్ పల్లి హైవే బ్రిడ్జి
బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో కొత్తగా ఏర్పడిన హైవే నెంబర్ 161 క్రింద తమ ఇష్ట రాజ్యాంగ ఆటో దారులు వ్యవహరిస్తున్నారు. వచ్చి పోయే వాహనాలకు ఇబ్బందికరంగా మారడంతో, అదేంటని అడిగితే ఎదురు సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వారిని ప్రమాదాలపై నుంచి కాపాడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్