నీటి కోసం కోటి కష్టాలు.. ప్రజలను పట్టించుకొని అధికారులు

74చూసినవారు
నీటి కోసం కోటి కష్టాలు.. ప్రజలను పట్టించుకొని అధికారులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రశాంత్ కాలనీ 5వ వార్డ్ కు సంబంధించిన నీటి సమస్యను 15 సంవత్సరాలైనా ఏ అధికారులు పట్టించుకున్న దాఖలు లేవని ప్రజలు మాకు నీళ్లు ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వారి బాధను అర్థం చేసుకుని ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని శుక్రవారం కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్