నూతన అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే

68చూసినవారు
నూతన అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే
జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులతో సమావేశంలో శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్