బిచ్కుంద మం
డల కేంద
్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంప
ీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్
డి మాట్లాడుతూ ప్రజలకు అబద్ధపు హామీలను ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్ప
ాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షిండే, కార్యకర్తలు పాల్గొన్నారు.