ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలి - ఎమ్మెల్యే పోచారం

85చూసినవారు
ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలి - ఎమ్మెల్యే పోచారం
బిచ్కుంద మండల కేం్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అబద్ధపు హామీలను ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షిండే, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్