మహనీయుల స్ఫూర్తిగా నడవాలి.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

56చూసినవారు
మహనీయుల స్ఫూర్తిగా నడవాలి.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన మహనీయుల జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని మాట్లాడుతూ మహనీయుల స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడిచి ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులువడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్