పల్లకి సేవలో పల్లకి మోసిన ఎమ్యెల్యే

68చూసినవారు
పల్లకి సేవలో పల్లకి మోసిన ఎమ్యెల్యే
జుక్కల్ మండలంలోని దోస్తపల్లె గ్రామంలో బుధవారం జగద్గురు నరేంద్రచార్య మహారాజ్ సంస్థాన్ నుండి నానిజ్ ధాం వరకు భక్తులు చేస్తున్న స్వామి పల్లకి పాదయాత్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాదయాత్రలో భక్తులతో కాసేపు పల్లకిని భుజాల పై ఎమ్యెల్యే మోశారు. కాసేపు భక్తులతో పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్లారు. ఉత్సాహభరితంగా పాదయాత్ర పల్లకి సేవ సాగింది.

సంబంధిత పోస్ట్