నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే పోచారం

566చూసినవారు
నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా ఆదివారంఆయకట్టుకు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభా, మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, నిజాంసాగర్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్