నిజంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

57చూసినవారు
నిజంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు
కామారెడ్డి జిల్లా వరద ప్రదాయిని అయిన నిజం సాగర్ ప్రాజెక్టులోకి బుధవారం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు 29, 200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405. 00 అడుగులు కాగా, ప్రస్తుతం 1403. 02 అడుగులతో, 17. 802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15. 006 టీఎంసీలతో జలాశయం నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్