పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యత పార్టీ అధ్యక్షులదే.

59చూసినవారు
పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యత పార్టీ అధ్యక్షులదే.
జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ కు వచ్చే బాధ్యత మండల పార్టీ అధ్యక్షులు దేనని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన పార్టీ మండలాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్