సర్వసభ్య సమావేశం ఎంపీపీ బీబీ పటేల్ కు సన్మానం ఎమ్మెల్యే

2264చూసినవారు
సర్వసభ్య సమావేశం ఎంపీపీ బీబీ పటేల్ కు సన్మానం ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశములో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పెద్ద మొత్తంలో పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్