పోతిరెడ్డిపల్లి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

68చూసినవారు
పోతిరెడ్డిపల్లి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
పిట్లం మండలంలోని పోతిరెడ్డి పల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో 21 రోజులపాటు భగలాముఖి మహాయాగం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళవారం తేజ స్వామి సురేష్ శర్మ ఆధ్వర్యంలో బాన్సువాడకు చెందిన ప్రకాష్ రావు ఉమాదేవి, వికారాబాద్ కు చెందిన రాఘవరెడ్డి స్వాతి, చిల్లర్గి గ్రామానికి చెందిన కిష్టయ్య శోభ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్