నర్సరీకి సంబంధించిన కరెంటు వైర్ ను కట్ చేసుకొని వెళ్లారు

65చూసినవారు
నర్సరీకి సంబంధించిన కరెంటు వైర్ ను కట్ చేసుకొని వెళ్లారు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో ఉపాధి హామీ నర్సరీలో ఉన్న వాటర్ ప్లాంట్ కు సంబంధించిన వైర్ లైన్ ను ఎవరో తెలియని వ్యక్తులు సగం వరకు కట్ చేసుకొని వెళ్లారు. కావున ఎవరైనా వ్యక్తులు నర్సరీకి వచ్చినచో ప్రమాదమని తెలుసుకోగలరు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్