గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

2598చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
భిక్కనూర్ మండలం జంగంపల్లి చెక్ పోస్ట్ వద్ద గురువారం దాదాపు ఐదు గంటల ప్రాంతంలో కామరెడ్డికి చెందిన
అర్కల వెంకట్(39) గురువారం ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు భిక్కనూర్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్