టెన్త్ పరీక్ష ఫలితాల్లో పిట్లం మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలికల పాఠశాల విద్యార్థినులు 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు, పాఠశాల హెచ్ ఎమ్ రబ్బానీ తెలిపారు. 10/10 మార్కులు 3 విద్యార్థినులు సాధించగా, 9. 5నుండి10 వరకు 54మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారన్నారు. మండల వ్యాప్తంగా 94. 4 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు మండల విద్యాధికారి దేవిసింగ్ తెలిపారు.