మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుతున్న బీఆర్ఎస్

560చూసినవారు
మాయ మాటలు చెబూతు బీఆర్ఎస్ పార్టీ నేతలు పబ్బం గడుపుతున్నారని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ఆగ్రహం వ్యసక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సర్పంచ్ల కు ఎమ్ చేసారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్