రామరెడ్డిలో బీఆర్ఎస్ నేతల రాస్తారోకో: సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

53చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ఆదివారం రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. మంత్రి వ్యాఖ్తలపై నేతలు మండిపడుతూ. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. ఈ సంధర్బంగా నేతలు మాట్లాడుతూ. ఖరీఫ్ పాయే, రబీ వచ్చిన రైతు బంధు ఇవ్వని సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ సీఎం దిష్టిబొమ్మనుదగ్ధం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్