నాగిరెడ్డిపేట్ జడ్పి పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

74చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్ ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. టెన్త్ క్లాస్లో విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించిందన్నారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్