ఒకేరోజు ముగ్గుర్ని కాపాడిన మదన్మోహన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్

66చూసినవారు
ఒకేరోజు ముగ్గుర్ని కాపాడిన మదన్మోహన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు ఏర్పాటు చేసిన మదన్ మోహన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ గురువారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో ముగ్గుర్ని కాపాడింది. ఎల్లారెడ్డి మండలం సాతేలి గ్రామానికి చెందిన గణేష్, ఎల్లారెడ్డికి చెందిన సావిత్రి, మండలంలోని బిక్కనూర్ కు చెందిన చెందిన వెంకయ్యలను సకాలంలో కామారెడ్డి వివిధ ఆస్పత్రుల్లోకి చేర్చి కాపాడారు. వీరిలో ఇద్దరు తీవ్ర అస్వస్థత, ఒకరు ప్రమాదంలో గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్