వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించిన అధికారులు

79చూసినవారు
వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించిన అధికారులు
అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు, ఎల్లారెడ్డి 8, 9 వార్డుల్లో కూలిన ఇండ్లను, సోమవారం తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, వార్డు అధికారులు కలిసి సందర్శించారు. ఇండ్లు పాక్షికంగా కూలిన ఇంటి యజమానులతో మాట్లాడి, అధైర్య పడవద్దని, పాక్షికంగా ఇల్లు కూలిన వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్