పేదల కోసం ఎమ్యెల్యే జీతం ఖర్చు

53చూసినవారు
పేదల కోసం ఎమ్యెల్యే జీతం ఖర్చు
అనేక వేదికల మీద నుంచి తాను ఒక్క రూపాయి జీతమే తీసుకుంటా అని మాట ఇచ్చిన ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు , గెలిచాక తన హామీ పై దృష్టి సారించారు. జీతం డబ్బులతో సేవ కార్యక్రమాలకు ప్రజలకే వెచ్చిస్తానని చెప్పిన విధంగా ‌ఆ బృహత్తర కార్యక్రమానికి అంగరంగ వైభవంగా శ్రీకారం కానుంది. గాంధారి మండలంలోని సర్వాపూర్ వేదికగా ఎమ్మెల్యే మదన్ మోహన్ నిర్మించే ఇళ్లకు మొదటి పునాది పడనుంది.

సంబంధిత పోస్ట్