విద్యార్థులు వారి వారి తల్లి తండ్రులు చైతన్య వంతులను చేసి కేవలం మట్టి గణపతులను పూజించేలా చూడాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం కళాశాలలో విద్యార్థులచే మట్టి గణపతులు చేయించి పూజలు చేశారు. ఇట్టి మట్టి గణపతులు ఇళ్లకు తీసుకెళ్లి వీటిని పూజించాలి కోరారు. విద్యార్థులకు మట్టి వినాయకులను విద్యార్థులకు పంపిణి చేశారు.