పిడుగుపాటుతో కొడుకు మృతి... తండ్రి పరిస్థితి విషమం

67చూసినవారు
నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామం లో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై వడ్లకుప్ప దగ్గర రైతు వెంకటి మృతి చెందగా, అతని తండ్రి నాగభూషణం పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. గాయపడిన నాగభూషణంను ఎల్లారెడ్డి లోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా, వెంకటి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నాగిరెడ్డిపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్