జిల్లాలో లక్ష 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం

59చూసినవారు
జిల్లాలో లక్ష 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం
యాసంగి సీజన్లో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్ష 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను కొనుగోలు చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని శివనాగర్ వద్ద సొసైటి వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్