సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

591చూసినవారు
బోయినపల్లి మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపెళ్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో గురువారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ. వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్