సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

79చూసినవారు
బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం సిపిఎం పార్టీ కార్మిక విభాగం తరఫున పూలమాలలు వేశారు. సిపిఎం నాయకులు గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ
అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినాడు. అలాగే అసమానత లేని సమాజాన్ని చూడాలని కలలుగన్న గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్