నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ

1078చూసినవారు
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన కొండి రాజయ్య గత మూడు దశాబ్దాలుగా గ్రామానికి పరిశుద్ధ కార్మికుడిగా ఎన్నో సేవలందించి గత కొంతకాలంగా అనారోగ్య బారిన పడి ఇటీవలే మరణించినారు. బాధిత కుటుంబానికి సోమవారం లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 25 కిలోల రైస్ బ్యాగ్, ముదుగంటి మధుకర్ రెడ్డి రూ.1000 నగదు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్