బదిలీపై వెళ్తున్న అధికారులకు సన్మానం

52చూసినవారు
బదిలీపై వెళ్తున్న అధికారులకు సన్మానం
చొప్పదండి లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు ఎం అర్పిత, ఎస్ వెంకటేశ్వర్లు బదిలీ పైన వెళ్తున్న సందర్భంగా శుక్రవారం వారిని శాలువాతో సన్మానించరు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ నెరుమట్ల మల్లేశం, వెంకట్ రెడ్డి, చొక్కళ్ల కనకయ్య, మాజీ ఎంపీటీసీ తోట కోటేశ్, ప్యాక్స్ డెరైక్టర్ సత్తు నర్సయ్య, పంజాల కొమురెళ్లి, సత్తు లక్షమయ్య, పోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్