కెసిఆర్ పాలనలో కోనసీమ కాంగ్రెస్ పాలనలో కరువు సీమ

2613చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు అందించక రైతన్న ప్రాణాలను బలిగొంటున్నదని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆరోపించారు. గంగాధర మండలం కురిక్యాల వరద కాలువ దగ్గర ఆదివారం 500 మంది రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వమని చెప్పి రైతులను ఆగం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్