గంజాయి పట్టివేత

83చూసినవారు
గంజాయి పట్టివేత
బోయినపల్లి మండల కేంద్రంలో గంజాయి విక్రయించడానికి వస్తున్న వ్యక్తి నుంచి 129 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధరౌడ్ మంగళవారం తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ బోయినపల్లిలో గంజాయి విక్రయించడానికి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడితో పాటు గంజాయి విక్రయించే గంగాధర, కొడిమ్యాల మండలాలకు చెందిన మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్