ఉపాధి కూలీలకు రోజుకు రూ. 300 ఇవ్వాలి: సీపీఎం

1087చూసినవారు
బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ పనులను సీపీఎం నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు గురజాల శ్రీధర్ మాట్లాడుతూ. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 300 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్