మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో గురువారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గత ఏడాది గ్రామ శివారులో నిర్మించిన ఇందూరు పోచమ్మ తల్లికి గ్రామస్తులు ఈరోజు మారుబోనం సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనం తీయడంతో జాతర తలపించింది. ఊరేగింపు ఆలయం కు చేరుకొని పోచమ్మ తల్లికి పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు.