శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర

56చూసినవారు
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర
బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పారి వేట శోభయాత్ర భక్తులు మేళ తాళాలతో పూజలు నిర్వహించారు. ఆదివారం స్వామివారి కళ్యాణం అనంతరం బ్రహ్మోత్సవాలు భాగంగా బుధవారం రోజు స్వామివారి పారివేటా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్