స్టార్ హీరోయిన్ నయనతార
గురించి ప్రత్యేకంగా
చెప్పాల్సిన పనిలేదు. ఆమె తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమే.
ప్రస్తుతం నయన్ కు సంబంధించిన ఓ వార్
త నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె తన పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించింది. ఇటీవల నయన్ తన
భర్తతో కలిసి చెన్నైలోని తిరుచెందూ
ర్, కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్క
డ ఆమె ఓ ఆటోలో ప్రయాణించింది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.