ఎమ్మెల్యేను పరామర్శించిన ముఖ్యమంత్రి

74చూసినవారు
ఎమ్మెల్యేను పరామర్శించిన ముఖ్యమంత్రి
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ని ఆయన సతీమణి మృతి చెందిన సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్