మే డే జెండా ఎగరవేసిన కార్మికులు

70చూసినవారు
బోయిన పల్లి మండల కేంద్రంలో మే డే సందర్భంగా కార్మికులు జెండా బుదవారం ఎగరవేశారు. 138 సంవత్సరాల క్రితం కార్మికుల సాగించిన పోరాటం ఫలితంగా కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని, ఆ త్యాగాల సాక్షిగా మనం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ప్రాచుర్యంలోకి వచ్చిందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు శ్రీధర్, కార్మికులు లచ్చయ్య, రాజనర్సు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్