పోటీ పరీక్షల కోసం పుస్తకాల పంపిణీ

1071చూసినవారు
ధర్మారం మండల కేంద్రంలోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 10 వేల విలువ గల పుస్తకాలను శనివారం అందజేశారు. కొలుముల ఫౌండేషన్ చైర్మన్ కొలుముల గంగన్న చేతుల మీదుగా ఈ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం కళాశాల అధ్యాపకులు కొలుముల గంగన్నకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్